ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్, ఛార్జీలు బాదుడే బాదుడు

సోమవారం, 22 నవంబరు 2021 (16:01 IST)
ఎయిర్ టెల్ ఒక్కసారిగా వినియోగదారులపై భారీ బాదుడు వేసింది. టారిఫ్ రేట్లను అమాంతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు చూసి సామాన్య వినియోగదారుడు వామ్మో అంటున్నాడు.


తమకు యావరలేజ్ రెవన్యూ పర్ యూజర్ రూ. 200 నుంచి 300 అవుతుందని, ఆ ప్రకారం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే చార్జీలు పెంచక తప్పడం లేదంటూ చెప్పుకొచ్చింది.

 
మరోవైపు భారతదేశంలో 5జి స్ట్రెక్టమ్ రిలీజ్ చేయాలంటే ఆమాత్రం చార్జీలను వడ్డించక తప్పదని చెప్పింది. పెరిగిన వివరాలను ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు