రొయ్యలు, పాలకూరలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా ఎముకలకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. దంత సమస్యలను, మధుమేహ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కోషర్ ఉప్పు, మిరియాలు
తయారీ విధానం:
ముందుగా ఓ పెద్ద బౌల్ తీసుకుని అందులో నిమ్మ తురుము, నిమ్మరసం, డిల్ ముక్కలు వేయాలి. తర్వాత ఆలివ్ నూనె వేయాలి. ఇందులో రొయ్యలు, పాలకూర, ముక్కలుగా చేసిన రాడిష్ పైన్ గింజలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉప్పు మరియు మిరియాలు వేసి సర్వ్ చేయాలి. అంతే సలాడ్ రెడీ.