విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్యకుమార్ యాదవ్

సెల్వి

శుక్రవారం, 21 జూన్ 2024 (11:55 IST)
Suryakumar Yadav
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. 
 
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీ20 కెరీర్‌లో ఇది సూర్యకు 15వ అవార్డ్. 64 టీ20 మ్యాచ్‌ల్లో సూర్య ఈ ఫీట్ సాధించడం విశేషం. విరాట్ కోహ్లీ మాత్రం 121 మ్యాచ్‌ల్లో 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు