ఈ రైల్వే ట్రాక్ హోసూరు ప్రధాన రోడ్డుకి సమీపంలో వున్నది. యువతిని ఎక్కడో హత్య చేసి తీసుకుని వచ్చి ఇక్కడ పడవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూట్కేస్ లోపల ఎటువంటి ఆధారాలు లభించలేదు. యువతికి 18 ఏళ్ల వయసు వుండవచ్చని చెబుతున్నారు.