గురు పౌర్ణమి రోజున గీతాపారాయణం చేయడం, గోమాతకు పూజలు, సేవలు చేయాలి. విష్ణువు, లక్ష్మీదేవీలను పూజించేటప్పుడు తులసి ఆకులను సమర్పించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.
గురు పౌర్ణమి రోజున పసుపు ధాన్యాలు, పసుపు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్లు దానం చేయడం ద్వారా జాతకంలో గురు దోషాలను తొలగించుకోవచ్చు.