శ్రీలంకతో ప్రపంచకప్ ఫైనల్స్: వీరేంద్ర సెహ్వాగ్ అవుట్!

శ్రీలంకతో ముంబైలో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులను నిరాశపరిచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సెహ్వాగ్ పరుగులేమీ చేయకుండానే మలింగా బంతికి ఎల్‌బీడబ్ల్యూతో పెవిలియన్ దారిపట్టాడు.

ప్రస్తుతం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (0), గౌతం గంభీర్ (4)లు క్రీజులో ఉన్నారు. తద్వారా ఒక ఓవర్లోనే భారత్ తొలి వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు సాధించగలిగింది. అంతకుముందు తొలుత టాస్ గెలిచిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల పతనానికి 274 పరుగులు సాధించింది.

వెబ్దునియా పై చదవండి