సగ్గుబియ్యం బాగా నానిన తరువాత మిగతా నీటిని వంపేయాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని కొద్ది సేపు ఆరబెట్టాలి. ఆరిన తరువాత ఒక గిన్నెలో తీసుకొని అందులో వేరుసెనగపప్పుపొడిని, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, వంటసోడా మరియు తగినంత ఉప్పు వేసి కొద్దిగా నూనె పోసి అన్నిటిని బాగా కలుపుకోవాలి.