భూకంప బాధితులకు సహాయక చర్యలు చేపట్టానని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశానని బాబా రాందేవ్ తెలిపారు. కాగా, శనివారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఆయన శిక్షణ ఇచ్చిన వేదిక కూలిపోయింది. అప్పటివరకు ఆయన వేదికపై ఉండి కిందికి దిగినట్టు ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.