ఆపై ఉజ్మాకు వీసా కోసం ఇస్లామాబాద్లోని హై కమిషన్ భవనానికి వెళ్ళి, వీసా పత్రాలను సమర్పించగా.. అధికారుల ఆదేశంతో లోనికి వెళ్లిన ఉజ్మా ఇంకా బయటకు రాలేదు. ఆమెను కార్యాలయంలోనే భారత అధికారులు బంధించారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకారియా తెలిపారు.