ఇదే అంశంపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతరాత్రి మంచును తొలగించే యంత్రాన్ని ఢీకొట్టడంతో విమానం కూలిపోయింది. ముగ్గురు సిబ్బంది సహా ఓ ప్రయాణికుడు చనిపోయారు. మరణించిన ఆ వ్యక్తి టోటల్ సంస్థ అధిపతి మార్గెరి అని నిర్ధారిస్తున్నా అని ఆయన తన ప్రకటనలో పే్రకొన్నారు. కాగా, సీఈవో మరణాన్ని టోటల్ కంపెనీ కూడా ధృవీకరించింది.