తాత్పర్యం : నాగేటి చాళ్లలో పంటను పండించి, ఎల్లప్పుడూ కష్టపడే రైతుకు ఆ నాగేటి చాళ్లలోనే పంట అనే ధనం ఇచ్చేటట్లుగా, విపరీతమైన దాహంతో బాధపడేవారికి దప్పిక తీర్చే గంగానదీ జలాన్ని ఇచ్చినట్లుగా, చెడు మనస్సు కలిగినవారికి నీపై భక్తి కలిగేటట్లు చేయు తండ్రీ.. ఓ శ్రీరామ చంద్ర ప్రభూ...! అంటూ భద్రాచల రామదాసు ఈ పద్యంలో శ్రీరాముడిని వేడుకుంటున్నాడు.