తాత్పర్యం : పూర్వ పుణ్యములు చేసిన తల్లిదండ్రులను చేయిచాచి అడగని అనుభవజ్ఞుడైన కొడుకు, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవాడు, నోరు తెరచి నిజం మాత్రమే పలికేవాడు, యుద్ధంలో శరీరమును దాచనట్టివాడు.. ఇలాంటి మంచి లక్షణాలను కలిగివున్న కొడుకు ఒక్కడైనా చాలునని ఈ పద్యం యొక్క భావం.