తీర్థయాత్రలు చేసుకుంటూ ఒకసారి అర్జునుడు రామేశ్వరం చేరుకున్నాడు. అర్జునునితోపాటు దారిలో కలిసిన ఓ బ్రాహ్మణుడు, " వానరసేన సాయంతో శ్రీరాముడు అలనాడు నిర్మించిన వంతెన అదే" అన్నాడు.
దానికి అర్జునుడు, " కోతులతోనా..? అంతటి విలుకానికి కోతుల సాయం కావలసి వచ్చిందా...?" అన్నాడు. ఇంతలో అర్జునుని అనుసరిస్తూ వస్తున్న ఓ కోతి పగలబడి నవ్వనారంభించింది.
ఆ కోతి ఎందుకు నవ్విందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి మిగిలిన కథను చదవండి.