ముందుగా సగ్గు బియ్యాన్ని నీటిలో శుభ్రం చేసి పది నిమిషాల పాటు ఊరనివ్వాలి. తర్వాత నీటిని వేడి చేసి అందులో సగ్గు బియ్యంను వేసి ఉడికించాలి. తర్వాత అందులో పాలు పంచదార వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఇందులోనే యాలకుల పొడి చేర్చాలి. అంతే జీడిపప్పు, ద్రాక్ష లేకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా నేతిలో వేయించి.. మహాశివుడికి నైవేద్యంగా సమర్పించి ఆరగించవచ్చును.