కేరళ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ దళిత విద్యార్థి అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19)పై ఇటీవల ఎర్నాకుళంలో గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెల్సిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.