19 ఏళ్ల యువతిపై పదునైన ఆయుధంతో దాడి.. వీడియో వైరల్

బుధవారం, 28 జూన్ 2023 (10:28 IST)
మహారాష్ట్రలోని పూణెలో 19 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని దుండగుడు పదునైన ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. ఈ తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన మహిళను అత్యవసర వైద్య చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన దుండగుడి పోలీసులు గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు