వారణాసిలో G20 శిఖరాగ్ర సమావేశం.. ఏప్రిల్ 17 నుంచి 19 వరకు..

సోమవారం, 17 ఏప్రియల్ 2023 (19:18 IST)
G20
వారణాసిలో మూడు రోజుల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం ఆరు సమావేశాలు ప్లాన్ చేయబడ్డాయి. వారణాసి ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కెనడా, చైనా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, ఈయూ నుండి 80 మంది G20 ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది.
 
ఏప్రిల్ 17 నుండి మూడు రోజుల పాటు వారణాసిలో జరగనున్న G20 ఈవెంట్‌లను నగర అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 17-19 తేదీలలో, ప్రపంచంలోని 20 ప్రధాన దేశాల అధికారులు, ఇతర భాగస్వామ్య దేశాల నుండి ప్రతినిధులు వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి సమావేశమవుతారని అధికారిక ప్రకటన పేర్కొంది. హోటల్ తాజ్‌లో ఈ హోటల్ జరుగుతోంది.
 
వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం (MACS) 2023, సస్టైనబుల్ అగ్రిఫుడ్ సిస్టమ్ ఫర్ హెల్తీ పీపుల్ అండ్ ప్లానెట్, సమ్మిట్ మొదటి రోజున ప్రారంభమవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు