అగ్నిప్రమాదం జరిగిందని చిత్రీకరించాలని చూశారు. అయితే గ్రామస్తులకు అనుమానం వచ్చి దహన సంస్కారాలు చేపట్టే ముందు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, దహన సంస్కారాలు జరగకముందే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తమామలపై హత్య కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.