దీంతో పార్వతిని ప్రసవం కోసం తీసుకువెళ్లేందుకు ఆమె తండ్రి నన్హేభాయి అంబులెన్సు నుంచి సమాధానం రాకపోవడంతో తన కూతురును సైకిల్పై కూర్చోబెట్టి.. ఆరుకిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో పార్వతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మళ్లీ తల్లీ బిడ్డలను సైకిలుపైనే ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు.