రాహుల్కు బ్రిటన్ పౌరసత్వం ఉందని గతంలో పేర్కొన్నట్లు భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలు వివాదంరేపిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని సుప్రీంకోర్టు సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ హెచ్ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.