యోగి సర్కారు సైతం కుంభమేళకు వచ్చే భక్తులకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. తాజాగా ఒక మహిళ పుణ్యస్నానం ఆచరిస్తుండగా.. ఒక భారీ సర్పం ఆమె వద్దకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సర్పాన్ని చూసిన సదరు మహిళ ఏ మాత్రం భయపడలేదు.