రైలుపై రాయి రువ్విన దుండగుడు.. ప్రయాణీకుడికి గాయం (video)

సెల్వి

సోమవారం, 5 ఆగస్టు 2024 (17:44 IST)
stone
సోషల్ మీడియాలో ఓ యువకుడు కదులుతున్న రైలుపై రాయిని రువ్విన వీడియో వైరల్ అవుతోంది. బీహార్‌లోని పాట్నాలోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చెందిన జైనా అనే యువకుడా రాయి విసిరాడు. బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి జైనగర్‌కు ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో రైలులో కిటికీ పక్కనే కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయమైంది. ఈ రాయి రువ్విన ఘటనలో ఆ ప్రయాణీకుడి ముక్కుకు గాయం అయ్యింది. ఈ ఘటనపై రైల్వేశాఖ సీరియస్ అయ్యింది. వీడియో ఆధారంగా నేరస్థుడిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

ट्रेन संख्या 15553 भागलपुर-जयनगर एक्सप्रेस पर असामाजिक तत्व द्वारा पत्थर मारने की घटना पर रेलवे द्वारा तत्काल कार्रवाई करते हुए आरोपी को चिन्हित कर विभिन्न धाराओं में केस दर्ज किया गया है।

सभी से अनुरोध है कि ऐसे असामाजिक तत्वों के बारे में रेलवे को तुरंत जानकारी दें। https://t.co/Pl1ImwmHqO

— Ministry of Railways (@RailMinIndia) August 4, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు