వివాదానికి కేంద్రంగా మారిన ఢిల్లీ మెట్రో రైలు.. కొట్టుకున్నారు..

గురువారం, 29 జూన్ 2023 (08:51 IST)
Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలు వివాదానికి కేంద్రంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణీకులు ముద్దుమురెపాల కోసం వాడుకుంటున్నారు. ఇంకా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో డ్యాన్స్‌ల గోల కూడా జరిగిపోతోంది. తాజాగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రయాణీకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఫుటేజీలో, పురుషులు పంచ్‌లు ఇచ్చుకోవడం.... ఒకరినొకరు కొట్టుకోవడం చూడవచ్చు. 
 
ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు