'కుంతీదేవి' ఆలయం, భీముడు నిర్మించినట్టుగా చెప్పబడుతోన్న కొన్నిశిధిల నిర్మాణాలు, ధర్మరాజువిగా చెప్పబడుతోన్న పాదాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ గుట్టపై ప్రత్యేకతను సంతరించుకున్నట్టుగా ఒక బండరాయి దర్శనమిస్తుంది. పాండవులు, ద్రౌపతి ఈ బండరాయిపై కూర్చుని కాలక్షేపం చేసేవాళ్లట. అందువలన దీనిని 'కచేరి బండ' గా పిలుస్తుంటారు.