రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన మల్లయుద్ధవీరుడు నార్సింగ్ యాదవ్. డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో అతనిపై నాలుగేళ్ళ నిషేధం విధిస్తున్నట్టు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) ఇటీవల సంచలన తీర్పును వెలువరించింది. దీంతో రియో ఒలింపిక్స్ క్రీడా గ్రామం నుంచి వైదొలిగాడు.