2018, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ వైరా నియోజక వర్గ ఇంఛార్జిగా వున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరా మాజీ శాసనసభ్యులు మదన్ లాల్ అకాల మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.