రాహుల్ గాంధీ ఆరోగ్యం కోసం వీహెచ్ యజ్ఞం

శనివారం, 24 ఏప్రియల్ 2021 (18:54 IST)
కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో పాటు ప్రజలందరూ త్వరగా కోలుకోవాలని కోరుతూ మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అధ్వర్యంలో అంబర్ పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో చండీ హవనం చేపట్టారు. 
ఈ హవనం 3 రోజుల పాటు కొనసాగుతుందని వి.హెచ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు