తెలంగాణ డిజిపి కుమారుడు నితేష్ వివాహం ఇలా...

గురువారం, 30 జులై 2020 (21:05 IST)
తెలంగాణ రాష్ట్ర డీజీపి ఎం. మహేందర్ రెడ్డి గారి కుమారుడు నితేష్ వివాహం వైష్ణవితో బుధవారం రాత్రి మాదాపూర్‌లో జరిగింది. కోవిడ్ నిబంధనల మేరకు జరిగిన ఈ వివాహం అతి కొద్దిమంది సమక్షంలో జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు