అక్కినేని నాగేశ్వరరావు మృతి చెందిన తర్వాత ఆ ఫ్యామిలీకి సంబంధించిన అనేక వార్తలు మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోపై బ్యాంకు రుణాలు పొందిన సమాచారం వెల్లడి కాగా, తాజాగా హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతల్లో ఉన్న ఏఎన్నార్ సెంటర్ అమ్మాకానికి పెట్టారనే వార్త టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తుంది.