రామ్ చరణ్ సరసన కాజల్ హిట్ పెయిర్గా వుంది. అయితే గబ్బర్ సింగ్తో గోల్డెన్ లెగ్గా మారిన శ్రుతి హాసన్తో.. రామ్చరణ్ జోడీ కట్టి 'ఎవడు'లో అలరించింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ రానున్నట్లు తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది.