ఒకప్పుడు నటి చార్మి లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేసినా... పారితోషికం పెద్దగా ముట్టేది కాదని అనేది. ఇప్పుడు అదే మాటను తాప్సీ అంటుంది. "ఎప్పుడైనా కథానాయిక పాత్రలను మలిచే రచయితలు ఉంటే... శ్రీదేవి, విజయశాంతి, అనుష్క వంటి నటీమణులు వెలుగులోకి వస్తారు. అలాంటి పాత్రలు వేస్తేనే మాకూ ఆనందంగా ఉంటుంది. ధైర్యంగా మరో ముందగుడు వేస్తాం" అంటోంది తాప్సీ.