హీరో నందమూరి బాలకృష్ణ తన కుటుంబంతో బయో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కోసం శాన్ఫ్రాన్సికో వెళ్ళారు. బుధవారం అక్కడ ఇండియాకు సంబంధించిన బయో కాన్ఫరెన్స్ హాల్ను ప్రారంభించారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్లో ఏపీ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు కిషోర్ ద్వారా నిర్వహిస్తున్నారు.