టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్గా ఎంపిక చేశారు.