తన ట్విట్టర్ ఖాతానుంచి ముంబై పేలుళ్ల సూత్రధారిగా చెపుతున్న యాకుబ్ ను ఉరి తీయాలంటుంటే... అతడి తప్పేమీ లేదని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించడం ఎంతవరకూ కరెక్ట్ అని నిలదీశారు. దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ.. సల్మాన్ చెపుతున్న విషయాన్ని పార్లమెంటులో వందలమంది ఎంపీలు స్పందించారు. వాళ్లు చేసేది కూడా తప్పా అంటూ నిలదీశారు.
కాగా సల్మాన్ ఖాన్, యెమెన్ నిర్దోషి అని అతడి సోదరుడు దోషి అంటూ చెపుతున్నాడు. దీనిపై దుమారం చెలరేగింద. దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ... అందులో సల్మాన్ తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. ప్రత్యేకించి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా దీనిని రాద్దాంతం చేస్తోందని విమర్శించారు.