ప్రస్తుతం నాగార్జున.. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో పోషించడంతో పాటు ఈ చిత్రానికి మ్యాట్రిక్స్ టీం వర్క్స్తో కలిసి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మరోవైపు 'హాథిరామ్ బాబా' జీవిత చరిత్ర ఆధారంగా దర్శకేంద్రుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కూడా నాగార్జున నటిస్తున్నారు.