విశాఖపట్టణం నగరంలో దసపల్లా హిల్స్లో 'ఎఫ్ 45' పేరుతో జిమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరోలు రానా, అఖిల్ హాజరయ్యారు. జిమ్లోని సామగ్రిని రానా, అఖిల్, రకుల్ పరిశీలించి కసరత్తులు చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. రోజుకు 45 నిమిషాలు జిమ్కి కేటాయిస్తే మంచి ఫిట్నెస్ వస్తుందన్నారు.