హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో కథానాయికగా పలువురుని ప్రతిసాదించినా.. శ్రుతి హాసన్ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగష్టు నెలలో సినిమా సెట్స్పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, పవన్ కళ్యాణ్ కూడా శ్రుతితో తన తాజా చిత్రంలో చేయడం విశేషం. సో.. మామ అల్లుళ్ల పక్కన తను నటించడం మరింత విశేషం.