మొదట పెనుము పెట్టి దోసి పోయాలి. అనంతరం కట్చేసిన ఉల్లిపాయ, టమోటా, మష్రూమ్స్, గుండు మిరపకాయ ముక్కలను దోసిపైన చల్లాలి. కొంచెం ఉడికిన తర్వాత అందులో టమోటా సార్స్, చిల్లీ సార్, చీజ్ తురుము వేయాలి. బాగా ఉడికిన తర్వాత తీసుకోవాలి. అయితే ఈ దోసెను తిప్పి వేయకూడదు. తల నొప్పితో బాధపడే వారు తలనొప్పిని దూరం చేసుకునేందుకు ఈ పిజ్జా దోసెను తింటే సరి.