తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యం జరిగినా వైఎస్ విజయమ్మ వచ్చి ప్రార్థన చేయాల్సిందేనని తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత వెల్లడించారు. శ్రీవారి...
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ఐఫా అవార్డు వరించింది. ఈ అవార్డును సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అబుదాబీ వేదికగా జరిగిన ఐఐఎఫ్ఏ-2024...
గతంలో తెచ్చిన మూడు వివాదాస్పద సాగుచట్టాలను కేంద్రం రద్దు చేసింది. ఈ చట్టాలను మళ్లీ తీసుకునిరావాలంటూ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు....
ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. ఆఫ్రికా దేశాల నుంచి పలు ప్రపంచ దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. ఇటీవలే భారత్‌లోకి అడుుపెట్టింది....
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌పై కేసు నమోదుకు బెంగుళూరు కోర్టు ఆదేశించింది. పార్టీ నిధుల కోసం ఆమె దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తల నుంచి బెదిరించి,...
అధిక రక్తపోటు. హైబిపీని సైలెంట్ కిల్లర్ అంటారు. ఈ సమస్యను కంట్రోల్ చేయకపోతే అది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో...

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శుక్రవారం, 27 సెప్టెంబరు 2024
బొప్పాయి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో పీచుపదార్థాలతో పాటు పపైన్ అనే జీర్ణ ఎంజైమ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని...
తిరుమల లడ్డూ వ్యవహారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో వైకాపా చీఫ్ జగన్‌కు పూర్తిగా అర్థంకాని పరిస్థితి నెలకొంది....
ఆడియో టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సెన్‌హైజర్, ప్రైమ్- నాన్-ప్రైమ్ మెంబర్‌లతో సహా వినియోగదారులందరికీ సెప్టెంబర్ 27న ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్...
భారతదేశంలోని అతిపెద్ద, వైవిధ్యభరితమైన ఆహార, వ్యవసాయ-వ్యాపార సంస్థలలో ఒకటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్(జిఏవిఎల్), పంట రక్షణకు వాస్తవ సమయంలో ఫోన్ కాల్ ద్వారా...
విజయవాడ వరద నీరు ఓ బాలుడికి ప్రాణాంతకంగా మారింది. ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ సోకడంతో అతడి కాలును తీసేసారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సెప్టెంబరు మొదటివారంలో...

Best tourism villagesగా నిర్మల్, సోమశిల

శుక్రవారం, 27 సెప్టెంబరు 2024
నిర్మల్ జిల్లాలోని నిర్మల్ గ్రామం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల గ్రామం 2024 సంవత్సరానికి గాను పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తమ పర్యాటక గ్రామాల బిరుదులను...
తెలంగాణ వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి రూ.20 కోట్లు రిలయన్స్ ఫౌండేషన్ విరాళంగా అందించింది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని...
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును రిలయన్స్ ఇండస్ట్రీస్...
శ్రీవారి వేంకటేశ్వర స్వామిని తాను నమ్ముతున్నానని, ఆయనపై తనకు పూర్తి విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సివస్తుందన్న భయంతోనే వైకాపా అధినేత జగన్మోహన్...
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీపై ఆమె ఫైర్ అయ్యారు. పవిత్రమైన లడ్డూలో జంతువుల...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఓర్పుతో యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక...
పని ఒత్తిడి కారణంగా ఓ మహిళా ఉద్యోగానికి ప్రాణాలు కోల్పోయిన ఘటన లక్నోలో చోటుచేసుకుంది. నానాటికి పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా ఆఫీసులోనే ఆ మహిళా ఉద్యోగిని...
తప్పుడు కేసు పెట్టిన తల్లికూతుళ్లకు కోల్‌కతా కోర్టులో చుక్కెదురైంది. కూతురుపై అత్యాచారం జరిగందని ఓ మహిళ ఏడాది క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో...
ఇంట్లో కనకవర్షం కురవాలంటే.. పచ్చకర్పూరం, లవంగాలు మాత్రం చాలునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ధనం లేనిదే పొద్దుగడిచేది లేని పరిస్థితి. సుఖసంతోషాలతో,...