ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన ఒకటి జరిగింది. తన ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడుతుండటాన్ని చూసి సహించలేకపోయిన...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ డిప్యూడీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు....
తాజాగా ఫైర్ థీమ్ రిలీజ్ చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో ఫైర్ థీమ్ ని పవర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. ఇది ఆడియన్స్ కి ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఎక్స్ పీరియన్స్...
ఈ వెబ్సిరీస్లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా...
తుని రైలు దగ్ధం కేసులో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పు అప్పీలుపై పైకోర్టుకు వెళ్ళరాదని ఏపీ సర్కారు నిర్ణయించింది....
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగివున్నారన్న ముగ్గురు ఉద్యోగులపై జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం హరిహర వీరమల్లు మళ్లీ వాయిదాపడినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దానికి కారణం సిజీ వర్క్...
శంకర్ చేగూరి దర్శకత్వంలో బి బాలకృష్ణ, రమా శంకర్ నిర్మించిన తాజా చిత్రం బద్మాషులు. ఈ చిత్రంలో మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్,...
2023లో నెట్ఫ్లిక్స్ రూపొందించిన సిరీస్ ‘రానా నాయుడు’కి కొనసాగింపుగా ‘రానా నాయుడు సీజన్2’ మన ముందుకు రానుంది. గతసారి కంటే కఠినమైన, చీకటి పొరలను...
అనంతపురం జిల్లా పూలకుంట గ్రామంలో తన ప్రియుడు తనను మోసం చేసాడంటూ ఓ యువతి ఆందోళకు దిగింది. ప్రియుడి ఇంటి ముందుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేసింది.
తనను...
తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్కు కర్నాటక హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి అంత నామోషీనా అంటూ ప్రశ్నించింది. తమిళ భాష...
స్టార్ హీరోయిన్ నయనతారను లక్ష్యంగా చేసుకుని తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. తెలుగు చిత్రాలంటే ఆమెకు ఎందుకో అంత ఇష్టం అంటూ...
ఇండోర్: ఇండోర్కు చెందిన కొత్తగా పెళ్లైన దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ తమ హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయలోని షిల్లాంగ్కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న...
గుంటూరు జిల్లా తెనాలి రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న దళిత, ప్రజా సంఘాల నేతలు తమ నిరసనను వ్యక్తం...
భారతదేశంలో రిజర్వుడు రైలు టిక్కెట్లు బయలుదేరేందుకు 60 రోజుల ముందు నుంచి కూడా బుకింగ్ కోసం తెరిచి ఉంటాయి. అయితే, చాలామంది ప్రయాణికులు తమ ప్రణాళికలను ప్రయాణతేదీ...
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి...
ఈ కార్యక్రమంలో హీరోలు ధనుష్, నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు శేఖర్ కమ్ముల, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వి...
ప్రస్తుత మిస్ వరల్డ్ థాయ్లాండ్ ఫుకెట్కు చెందిన సుచతా చువాంగ్స్రీ. ఆమె భారతదేశంలోని హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ 2025లో థాయ్లాండ్కు ప్రాతినిధ్యం...
కర్నాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మంగోలిలోని ఓ కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు. మొత్తం 59 కేజీల తాకట్టు బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన...
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా, చివరి మ్యాచ్ మంగళవారం జరుగనుంది. ఈ పోటీకి అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్...