కుమారుడిని ఆమె మనసారా ఆశీర్వదించారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్ కోహ్లీ, సీఎం విజయరూపానీ, బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేరుగా ప్రధాని మోడీని కలసి శుభాకాంక్షలు తెలిపారు.