81 కేజీల విభాగం ఫైనల్లో స్వీటీ... యాంగ్ జియోలి (చైనా) చేతిలో ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు కేవలం ఒక్క కాంస్యం మాత్రమే లభించింది. ఈసారి రెండు రజతాలు లభించడం భారత్కు మెరుగైన ప్రదర్శన. ఈ సారి భారత్ ఓవరాల్గా ఎనిమిదో స్థానంలో నిలిచింది.