తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి, బాధిత కుటుంబాలను ముఖ్యమత్రి చంద్రబాబు మంగళవారం పరామర్శించారు. గన్నవరం నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న సీఎం... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కాకినాడకు వెళ్లారు.