మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇకలేరు

శనివారం, 4 డిశెంబరు 2021 (09:13 IST)
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ ఉదయం కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన పల్స్ హఠాత్తుగా పడిపోయాయి. దీనితో ఆయనను నగరంలోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు.

 
అక్కడ ఆయనకు చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం సహకరించలేదు. ఆయన వయసు 88 సంవత్సరాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు