మహానాడు ప్రాంగణంలో చర్చనీయాంశంగా ఫ్లెక్సీ... గంగిరెద్దుల్లా జగన్-విజయసాయి

సోమవారం, 28 మే 2018 (14:52 IST)
మహానాడు ప్రాంగణంలో ప్రత్యేకించి కొన్ని ఫ్లెక్సీ‌లు  చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ కలసి జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిలను గంగి రెద్దుల్లా ఆడిస్తున్నట్లు చూపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు.



ఈ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు