అదేసమయంలో గౌతం సవాంగ్ను ఏపీపీఎస్సీ ఛైర్మన్గా ముఖ్యమంత్రి జగన్ నియమించారు. దీంతో ఆయన గురువారం ఆ బాధ్యతలను స్వీకరించారు. గురువారం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆ సంస్థ ఛైర్మన్గా సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్గా ప్రమాణం చేసిన సవాంగ్కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.