ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.166ని రెండువారాలపాటు నిలుపుదల చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీచేసింది. రాజధాని విషయంలో భూసేకరణని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు గతంలో హై కోర్టుకు వెళ్లారు. అయితే రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తప్పితే, వారి నుంచి బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం మాత్రం చేయవద్దని అప్పట్లో హైకోర్టు స్పష్టంచేసింది.