అయితే, ఆ బాలికను రాకేష్ రెడ్డి బైకుపై తీసుకెళ్లడాన్ని తోటి చిన్నారులు చూశారు. ఇంతలో బాలికను రాకేష్ బైక్పై తీసు కొచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్లావని బాలిక తల్లిదండ్రులు అడగితే బైక్ విడిచిపెట్టి పారిపోయాడు.
ఏం జరిగిందని కూతురిని తల్లిదండ్రులు అడగగా.. చెట్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. అదేరోజు రాత్రి వారు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని ఫోక్సో, నిర్భయ కేసులు నమోదు చేశారు.