అలా మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని బందరు కాలువలో పడేశారు. దీన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో రేఖ, రాజారావును నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇరువురిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.