విశాఖ జిల్లా పెందుర్తిలో తప్పిన పెను ప్రమాదం

గురువారం, 2 జూన్ 2022 (18:05 IST)
quarry
విశాఖ జిల్లా పెందుర్తిలో పెను ప్రమాదం తప్పింది. రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దువ్వపాలెం క్వారీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు